శ్రీశైలంలో విశేష పూజలు
ABN , First Publish Date - 2021-05-12T05:51:41+05:30 IST
శ్రీశైల క్షేత్రంలో లోకకళ్యాణం కోసం మంగళవా రం ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్య(కుమారస్వామి) స్వామికి, నందీశ్వరుడికి విశేష అభిషేకం, అర్చనలు చేశారు.
శ్రీశైలం, మే 11: శ్రీశైల క్షేత్రంలో లోకకళ్యాణం కోసం మంగళవా రం ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్య(కుమారస్వామి) స్వామికి, నందీశ్వరుడికి విశేష అభిషేకం, అర్చనలు చేశారు. అమావాస్యను పురస్కరించుకొని బయలు వీరభద్రస్వామికి విశేష అభిషేకం, అర్చనలు చేశారు.