ప్రకృతి సేద్య విధానంపై కమిటీకి మెంబర్ కన్వీనర్ నియామకం
ABN , First Publish Date - 2021-03-03T09:41:22+05:30 IST
ప్రకృతి సేద్య విధానంపై కమిటీకి మెంబర్ కన్వీనర్ నియామకం
అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి సేద్య విధానంపై ముసాయిదా రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్ర రైతుసాధికార సంస్థ సీఈవోను మెంబర్ కన్వీనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయశాఖ మంత్రి చైర్మన్గా, ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్గా ముసాయిదా తయారీకి ప్రభుత్వం ఇటీవలే ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.