రాష్ట్రాల బోర్డుల పరీక్షల రద్దు పిటీషన్పై నేడు సుప్రీంలో విచారణ
ABN , First Publish Date - 2021-06-22T15:28:52+05:30 IST
రాష్ట్రాల బోర్డుల పరీక్షల రద్దు పిటీషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల రద్దుకు సిద్ధంగా ఉన్నట్టు..
ఢిల్లీ: రాష్ట్రాల బోర్డుల పరీక్షల రద్దు పిటీషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల రద్దుకు సిద్ధంగా ఉన్నట్టు అస్సాం, పంజాబ్, త్రిపుర వెల్లడించింది. ఇప్పటి వరకూ 21 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. నేడు పరీక్షల నిర్వహణపై తమ అభిప్రాయాలను ఏపీ ,కేరళ రాష్టాలు తెలియజేయనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభం కానుంది.