ఇంట్లోనే ఉండండి..: కోహ్లీ

ABN , First Publish Date - 2020-03-26T10:08:03+05:30 IST

‘మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. నా అభ్యర్థన కూడా అదే. ప్రధాని సూచించినట్టుగా దయచేసి...

ఇంట్లోనే ఉండండి..: కోహ్లీ

‘మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. నా అభ్యర్థన కూడా అదే. ప్రధాని సూచించినట్టుగా దయచేసి అందరూ ఇళ్లల్లోనే ఉండండి’ అని సెలెబ్రిటీ దంపతులు విరూష్కా అన్నారు.

Updated Date - 2020-03-26T10:08:03+05:30 IST