బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ బస్సులు నిలిపివేయండి

ABN , First Publish Date - 2021-03-03T06:26:26+05:30 IST

బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేయా లని వినతి పత్రం అందజేశారు

బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ బస్సులు నిలిపివేయండి
మంత్రి పేర్ని నానికి వినతిపత్రం అందజేసిన ఓబులేసు, ఉమామహేశ్వరరావు, ముజఫర్‌ అహ్మద్‌

 మంత్రి పేర్ని నానికి వినతి

బస్‌స్టేషన్‌, మార్చి 2 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ 5న జరిగే బంద్‌కు మద్దతుగా ఆ రోజు ఆర్టీసీ బస్సులను నిలిపివేయా లని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని మంగళవారం విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక కన్వీనర్‌ జి.ఓబులేసు, నాయకులు వి.ఉమామహేశ్వరరావు, ముజఫర్‌ అహ్మద్‌ కలిసి వినతి పత్రం అందజేశారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని మంత్రిని వారు కోరారు.



Updated Date - 2021-03-03T06:26:26+05:30 IST