చిత్తూరు జిల్లాలో వీధి కుక్కల స్వైరవిహారం

ABN , First Publish Date - 2021-03-28T01:11:12+05:30 IST

జల్లాలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా

చిత్తూరు జిల్లాలో  వీధి కుక్కల స్వైరవిహారం

చిత్తూరు: జల్లాలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా పీటీయం మండలంలోని దేవప్పుకోట గ్రామంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతున్న చిన్నారి శిరీషపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. శిరీషను మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2021-03-28T01:11:12+05:30 IST