బీజేపీ నేత దాతృత్వంతో వీధి లైట్లు

ABN , First Publish Date - 2021-05-11T04:14:22+05:30 IST

మండల బీజేపీ అధ్యక్షుడు మాకిరెడ్డి జనా ర్దన్‌రెడ్డి దాతృత్వంతో 12 విద్యుత్‌ స్థంభాలకు వీధి లైట్లు ఏర్పాటు చేశారు. స్థానిక పీహెచ్‌సీ నుంచి లింగంగుంట వైపు

బీజేపీ నేత దాతృత్వంతో వీధి లైట్లు

అనంతసాగరం, మే 10: మండల బీజేపీ అధ్యక్షుడు మాకిరెడ్డి జనా ర్దన్‌రెడ్డి దాతృత్వంతో 12 విద్యుత్‌ స్థంభాలకు వీధి లైట్లు ఏర్పాటు చేశారు. స్థానిక పీహెచ్‌సీ నుంచి లింగంగుంట వైపు ఉన్న విద్యుత్‌ స్థంభాలకు రూ.24 వేలు సొంత నిధులు వెచ్చించి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయడం తో ప్రజలకు ఇబ్బందులు తొలిగాయి. దీంతో స్థానికులు దాతకు ధన్య వాదాలు తెలిపారు.

Updated Date - 2021-05-11T04:14:22+05:30 IST