స్ట్రాంగ్రూమ్లకు పటిష్ఠ భద్రత: ఎస్పీ
ABN , First Publish Date - 2021-04-19T06:44:51+05:30 IST
ఉప ఎన్నికకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్లకు పటిష్ఠ భద్రత కల్పించినట్టు అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు వెల్లడించారు.
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 18: ఉప ఎన్నికకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్లకు పటిష్ఠ భద్రత కల్పించినట్టు అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర బలగాలు షిప్టుల వారీగా పహారా కాస్తుంటాయని చెప్పారు.