సీతమ్మధారలో సెల్ టవర్ ఎక్కిన విద్యార్థి నాయకుడు..

ABN , First Publish Date - 2020-09-28T21:36:08+05:30 IST

విశాఖ: సీతమ్మధారలో హేమంత్ అనే విద్యార్థి నాయకుడు సెల్ టవర్ ఎక్కాడు.కరోనా సమయంలో..

సీతమ్మధారలో సెల్ టవర్ ఎక్కిన విద్యార్థి నాయకుడు..

విశాఖ: సీతమ్మధారలో హేమంత్ అనే విద్యార్థి నాయకుడు సెల్ టవర్ ఎక్కాడు.కరోనా సమయంలో ప్రైవేటు విద్యాసంస్థలు స్కూల్ ఫీజులతో దోచుకుంటున్నారన్నారు. దీన్ని అరికట్టాలని, వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.

Updated Date - 2020-09-28T21:36:08+05:30 IST