విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-06T23:52:04+05:30 IST
జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి
మేడ్చల్: జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజ్గిరిలోని వసంతపురి కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. తన ఇంటి బాత్రూంలో బాలుడు ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. విద్యార్థి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.