విద్యార్థులు నాటేస్తున్నారు!
ABN , First Publish Date - 2021-01-14T07:28:48+05:30 IST
విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో విద్యార్థులు కూలి పనులకు వెళ్తున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో వరినాట్లు ఊపందుకోవడంతో కూలీల కొరత నెలకొంది.
విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో విద్యార్థులు కూలి పనులకు వెళ్తున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో వరినాట్లు ఊపందుకోవడంతో కూలీల కొరత నెలకొంది. మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు వరినాట్లు వేయడానికి వెళుతున్నారు. రోజుకు రూ.400-500 వరకు సంపాదిస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.