పదోన్నతిపై సబ్‌ పోస్టుమాస్టర్‌ బదిలీ

ABN , First Publish Date - 2021-06-24T04:54:09+05:30 IST

మైదుకూరు సబ్‌ పోస్టు మాస్టర్‌ కిరణ్‌ను పదో న్నతి కల్పించి చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు.

పదోన్నతిపై సబ్‌ పోస్టుమాస్టర్‌ బదిలీ
పోస్టుమాస్టర్‌ను సత్కరిస్తున్న సిబ్బంది

మైదుకూరు, జూన్‌ 23: మైదుకూరు సబ్‌ పోస్టు మాస్టర్‌ కిరణ్‌ను పదో న్నతి కల్పించి చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు.  చిత్తూరు హెడ్‌ పోస్టు మాస్టర్‌గా పోస్టింగ్‌ ఇవ్వడంతో మైదుకూరు కు ఇన్‌చార్జ్‌ పోస్టుమాస్ట ర్‌గా నాగవేణి బాధ్యత లు చేపట్టారు. ఈ సందర్భంగా పోస్టాపీసు ఆవరణలో పలు మొక్కలు నాటారు. అనంతరం బదిలీపై వెళ్తున్న కిరణ్‌ను సిబ్బంది, బ్యాంచ్‌ పోస్టు మాస్టర్లు ఘనంగా సత్కరించారు. 


Updated Date - 2021-06-24T04:54:09+05:30 IST