ఐటీసీ చేతికి సన్రైజ్ ఫుడ్స్
ABN , First Publish Date - 2020-05-25T06:00:13+05:30 IST
ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్.. తాజాగా కోల్కతా కేంద్రంగా పనిచేసే సన్రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎ్ఫపీఎల్) కంపెనీని కొనుగోలు చేసింది. ఇందుకోసం ఐటీసీ
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్.. తాజాగా కోల్కతా కేంద్రంగా పనిచేసే సన్రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎ్ఫపీఎల్) కంపెనీని కొనుగోలు చేసింది. ఇందుకోసం ఐటీసీ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు చెల్లించి ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. దేశ తూర్పు ప్రాంతంలోని మసాలా, సుగంధ ద్రవ్యాల మార్కెట్లో ఎస్ఎ్ఫపీఎల్కు మంచి పట్టుంది. దీంతో ఈ మార్కెట్లలో తన పట్టు మరింత పెంచుకోవచ్చని ఐటీసీ భావిస్తోంది.