నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ

ABN , First Publish Date - 2021-01-15T12:31:02+05:30 IST

తిరుమల: నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ

తిరుమల: నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. కాగా.. టీటీడీ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గో పూజ నిర్వహించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 2,679 ఆలయాల్లో కామధేను పూజను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. 


Updated Date - 2021-01-15T12:31:02+05:30 IST