ప్రభుత్వానికి సుప్రీంలో మరోమారు చుక్కెదురు

ABN , First Publish Date - 2020-07-08T21:08:19+05:30 IST

ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోమారు చుక్కెదురైంది. రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

ప్రభుత్వానికి సుప్రీంలో మరోమారు చుక్కెదురు

న్యూఢిల్లీ : ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోమారు చుక్కెదురైంది. రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.


ప్రభుత్వ వాదనను సుప్రీం కోర్టు గతంలోనే తిరస్కరించిన విషయం విదితమే. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తొలగింపు విషయంలో... ప్రభుత్వోద్దేశం లోపభూయిష్టంగా ఉందంటూ సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. కాగా... ఈ కేసులో తుది విచారణను సుప్రీం కోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. 

Updated Date - 2020-07-08T21:08:19+05:30 IST