ప్రాణాలు పోతున్నా పట్టవా: మధు

ABN , First Publish Date - 2021-05-14T08:53:57+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాలకు పట్టడంలేదని సీపీఎం రాష్ట్ర కా

ప్రాణాలు పోతున్నా పట్టవా: మధు

గుంటూరు(తూర్పు), పిడుగురాళ్ల, మే 13: రాష్ట్రంలో కొవిడ్‌తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాలకు పట్టడంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గుంటూరు, పిడుగురాళ్లలో సీపీఎం కార్యాలయంలో కొవిడ్‌ బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఐసొలేషన్‌ కేంద్రాలను ఆయన గురువారం సందర్శించారు. 

Updated Date - 2021-05-14T08:53:57+05:30 IST