సూర్యాపేటలో ప్రైవేటుట్రావెల్స్ బస్సు బోల్తా

ABN , First Publish Date - 2021-07-21T17:24:27+05:30 IST

జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం శివారులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

సూర్యాపేటలో ప్రైవేటుట్రావెల్స్ బస్సు బోల్తా

సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం శివారులో ఓ  ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ముకుందాపురం వద్ద 65వ జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా, అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. 

Updated Date - 2021-07-21T17:24:27+05:30 IST