Suryapet: చివ్వేంల ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-16T19:11:32+05:30 IST

జిల్లాలోని చివ్వేంల ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

Suryapet: చివ్వేంల ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

సూర్యాపేట: జిల్లాలోని చివ్వేంల ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్టురు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరగంట నుంచి సూర్యాపేట - ఖమ్మం రహదారిపై కారులోనే కూర్చున్నారు. 

Updated Date - 2021-11-16T19:11:32+05:30 IST