suryapeta: ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..10 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-08-09T13:48:55+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి

suryapeta: ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..10 మందికి గాయాలు

సూర్యాపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-09T13:48:55+05:30 IST