అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం
ABN , First Publish Date - 2020-03-16T20:44:15+05:30 IST
తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐకేపీ ఉద్యోగి రామ్మోహన్పై ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. దాడిలో రామ్మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రామ్మోహన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐకేపీ ఉద్యోగి రామ్మోహన్పై ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. దాడిలో రామ్మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రామ్మోహన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.