తహసీల్దారు కార్యాలయం ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-28T03:32:29+05:30 IST
దాతల సహకారంతో ఆధునీక రించిన స్థానిక తహసీల్దారు కార్యా లయాన్ని బుధవారం కలెక్టర్ చక్రధర్బాబు ప్రారంభించారు.
గూడూరు, అక్టోబరు 27: దాతల సహకారంతో ఆధునీక రించిన స్థానిక తహసీల్దారు కార్యా లయాన్ని బుధవారం కలెక్టర్ చక్రధర్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కార్యాలయాన్నికి వచ్చే ప్రజలకు, కార్యాలయంలో పని చేసే సిబ్బందికి సౌకర్యాలను క ల్పించామన్నారు. ఆర్డీవో మురళీ కృష్ణ, తహసీల్దారు లీలారాణి, ఎంపీడీవో నాగమణి, పేరం శ్రీ లక్ష్మీ, పీఎంరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.