కాల్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-17T05:06:24+05:30 IST

కాల్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని, కొవి డ్‌ బారినపడి ఆక్సిన్‌ అందక, ఆసుపత్రిల్లో బెడ్‌ దొరకక ఇబ్బందులు ఎదు ర్కొంటున్న బాధితులు టీపీసీసీ ఐటీ సెల్‌ చైర్మన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి మధన్‌మోహన్‌రావు ఏర్పాటు చేసిన హెల్ఫ్‌లైన్‌ సెంటర్‌ను సంప్ర దిస్తే తక్షణమే టీం సభ్యులు ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఏర్పాటు చేస్తారని టీం సభ్యులు నర్సారెడ్డి, వసంత్‌రెడ్డి, భరత్‌రెడ్డి, వంశీ తెలిపారు.

కాల్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

భిక్కనూరు, మే 16: కాల్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని, కొవి డ్‌ బారినపడి ఆక్సిన్‌ అందక, ఆసుపత్రిల్లో బెడ్‌ దొరకక ఇబ్బందులు ఎదు ర్కొంటున్న బాధితులు టీపీసీసీ ఐటీ సెల్‌ చైర్మన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి మధన్‌మోహన్‌రావు ఏర్పాటు చేసిన హెల్ఫ్‌లైన్‌ సెంటర్‌ను సంప్ర దిస్తే తక్షణమే టీం సభ్యులు ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఏర్పాటు చేస్తారని టీం సభ్యులు నర్సారెడ్డి, వసంత్‌రెడ్డి, భరత్‌రెడ్డి, వంశీ తెలిపారు. 7207500906, 7207500908 నెంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు.

Updated Date - 2021-05-17T05:06:24+05:30 IST