తలసాని, గంగుల బ్యాన్ చేసిన గుట్కాను దొంగల్లా తింటున్నారు: దాసోజు

ABN , First Publish Date - 2021-07-16T01:05:32+05:30 IST

మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్ బ్యాన్ చేసిన గుట్కాను దొంగల్లా తింటున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు.

తలసాని, గంగుల బ్యాన్ చేసిన గుట్కాను దొంగల్లా తింటున్నారు: దాసోజు

హైదరాబాద్: మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్ బ్యాన్ చేసిన గుట్కాను దొంగల్లా తింటున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ప్రగతి భవన్‌లో కేబినెట్ మీటింగ్ జరుగుతుండగానే తిన్నారని తెలిపారు. ఇలాంటి సన్నాసులను సీఎం కేసీఆర్ తమ మీద మంత్రులుగా రుద్దాడని దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు.


Updated Date - 2021-07-16T01:05:32+05:30 IST