ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి వాక్సిన్ ఇవ్వండి: తమ్మినేని
ABN , First Publish Date - 2021-05-08T16:38:36+05:30 IST
ఖమ్మం: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యలు బాధ్యతారహితమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
ఖమ్మం: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యలు బాధ్యతారహితమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వాస్తవాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మరుగుపరస్తోందని.. యుద్ద ప్రాతిపదికన టెస్టులను విస్తృతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి అందరికీ వాక్సిన్ ఇవ్వాలని కోరారు.