నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించిన టీడీపీ

ABN , First Publish Date - 2021-10-09T02:25:12+05:30 IST

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను టీడీపీ నియమించింది. సాలూర్ ఇన్‌ఛార్జ్‌గా గుమ్మడి సంధ్యారాణి, మాడుగుల ఇన్‌ఛార్జ్‌గా పీవీజీ కుమార్

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించిన టీడీపీ

గుంటూరు: నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను టీడీపీ నియమించింది. సాలూర్ ఇన్‌ఛార్జ్‌గా గుమ్మడి సంధ్యారాణి, మాడుగుల ఇన్‌ఛార్జ్‌గా పీవీజీ కుమార్, పామర్రు ఇన్‌ఛార్జ్‌గా వర్ల కుమార్‌ రాజా, దర్శి ఇన్‌ఛార్జ్‌గా పి.రమేష్, భీమవరం ఇన్‌ఛార్జ్‌గా తోట సీతారామలక్ష్మి నియామించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా భీమినేని చిట్టిబాబును టీడీపీ అధిష్టానం నియామించింది.

Updated Date - 2021-10-09T02:25:12+05:30 IST