మరి మిగతా రెండు రాజధానులకు ఎవరిని ఆహ్వానిస్తారు!: గోరంట్ల

ABN , First Publish Date - 2020-08-02T17:11:29+05:30 IST

రాజధానిగా విశాఖ శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన

మరి మిగతా రెండు రాజధానులకు ఎవరిని ఆహ్వానిస్తారు!: గోరంట్ల

అమరావతి: రాజధానిగా విశాఖ శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రాజధాని గా విశాఖ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానిస్తాం-- బొత్స....

మరి మిగతా రెండు రాజధానులుకి ఎవరిని ఆహ్వానిస్తారు! ప్రస్తుతానికి మన దేశానికి ఒకరే ప్రధాన మంత్రి ఒకటే రాజధాని.!’’ అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు.



Updated Date - 2020-08-02T17:11:29+05:30 IST