అనంతకు బయలుదేరిన Lokesh

ABN , First Publish Date - 2021-11-10T13:31:29+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

అనంతకు బయలుదేరిన Lokesh

అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన టీడీపీ నేత జిల్లాకు రానున్నారు. పర్యటనలో భాగంగా నగరంలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి మాట్లాడనున్నారు. 

Updated Date - 2021-11-10T13:31:29+05:30 IST