నేడు, రేపు కుప్పంలో Lokesh పర్యటన

ABN , First Publish Date - 2021-11-11T17:10:45+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేడు, రేపు కుప్పంలో పర్యటించనున్నారు.

నేడు, రేపు కుప్పంలో Lokesh పర్యటన

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేడు, రేపు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు కుప్పం చేరుకుని స్థానిక నేతలతో టీడీపీ నేత సమావేశం కానున్నారు. రేపు కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొంటారు. 

Updated Date - 2021-11-11T17:10:45+05:30 IST