మంగళగిరిలో కొనసాగుతున్న Lokesh పర్యటన
ABN , First Publish Date - 2021-11-26T17:20:54+05:30 IST
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది.
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. ముందుగా లోకేష్ మంగళగిరిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పర్యటనను ప్రారంభించారు. ఇటివల మృతి చెందివ పలువురు కార్యకర్తలు కుటుంబాలను టీడీపీ నేత పరామర్శించనున్నారు.