నేడు పెసరవాయికి నారా లోకేష్

ABN , First Publish Date - 2021-06-18T12:31:03+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు జిల్లాలోని పెసరవాయిలో పర్యటించనున్నారు.

నేడు పెసరవాయికి నారా లోకేష్

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు జిల్లాలోని పెసరవాయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్చన్ హత్యకు గురైన టీడీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి కుటుంబాలను లోకేష్ పరామర్శించనున్నారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Updated Date - 2021-06-18T12:31:03+05:30 IST