రామచంద్రపై దాడి చేసింది వైసీపీ వాళ్లే: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-09-30T03:02:30+05:30 IST

జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై దాడి చేసిన ప్రతాప్‌రెడ్డి వైసీపీ మనిషేనని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు

రామచంద్రపై దాడి చేసింది వైసీపీ వాళ్లే: వర్ల రామయ్య

అమరావతి: జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై దాడి చేసిన ప్రతాప్‌రెడ్డి వైసీపీ మనిషేనని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. రామచంద్రపై దాడి ఘటనతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. 6 నెలల నుంచి ప్రతాప్‌రెడ్డి వైసీపీ వాళ్లతోనే తిరుగుతున్నాడని వెల్లడించారు. పోలీసులు తమ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-30T03:02:30+05:30 IST