జగన్ ప్రజలను నట్టేట ముంచుతున్నారు: గోరంట్ల

ABN , First Publish Date - 2021-01-17T16:36:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ప్రజలను నట్టేట ముంచుతున్నారు: గోరంట్ల

రాజమండ్రి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను పెంచితే నిన్ను ముంచుతా అనే మాటని వైసీపీ నిజం చేస్తోందన్నారు.  సీఎం జగన్‌ను ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలను నట్టేట్లో ముంచుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై మా రాజ్యం మా ఇష్టం అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు’’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

Updated Date - 2021-01-17T16:36:56+05:30 IST