బీసీలకు జగన్‌ ఒరగబెట్టిందేమీ లేదు: సత్యప్రసాద్‌

ABN , First Publish Date - 2020-10-01T03:20:56+05:30 IST

బీసీల సంక్షేమం, అభివృద్ధి అంటూ హడావుడే తప్ప జగన్‌ ఒరగబెట్టిందేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ విమర్శించారు. బీసీలకు

బీసీలకు జగన్‌ ఒరగబెట్టిందేమీ లేదు: సత్యప్రసాద్‌

విజయవాడ: బీసీల సంక్షేమం, అభివృద్ధి అంటూ హడావుడే తప్ప జగన్‌ ఒరగబెట్టిందేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ విమర్శించారు. బీసీలకు కేటాయించిన నిధులను అవినీతికి మళ్లించారని ఆరోపించారు. సలహాదారుల నియామకంలో బీసీలకు అవకాశమేదీ? 50 శాతం జనాభా ఉన్న బీసీలకు నియామకాల్లో వివక్ష చూపారని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.

Updated Date - 2020-10-01T03:20:56+05:30 IST