Telugu Desam సీనియర్‌ నేత కన్నుమూత

ABN , First Publish Date - 2021-10-19T12:14:52+05:30 IST

అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత...

Telugu Desam సీనియర్‌ నేత కన్నుమూత

చిత్తూరు జిల్లా/పుంగనూరు రూరల్‌ : అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుడు రోఫ్‌బాషా మంగళవారం రాత్రి మృతి చెందారు. పుంగనూరులోని కుమ్మరవీధిలో కాపురం ఉన్న రోఫ్‌బాషా(47) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడు తున్నాడు. ఈ క్రమంలో తిరుపతి స్విమ్స్‌లో చికిత్సలు పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు.



Updated Date - 2021-10-19T12:14:52+05:30 IST