నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదులకు టీడీపీ ప్రత్యేక విభాగం

ABN , First Publish Date - 2021-10-09T00:08:36+05:30 IST

నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదులకు టీడీపీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక విభాగాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు

నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదులకు టీడీపీ ప్రత్యేక విభాగం

అమరావతి: నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదులకు టీడీపీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక విభాగాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీరు-చెట్టు పథకం బిల్లులు చెల్లించే వరకు కృషి చేస్తామన్నారు. మంజూరు కావాల్సినవి మరో రూ.500 కోట్లు ఉన్నాయని తెలిపారు. వైసీపీ వచ్చాక కక్షతో పనులు నిలిపేశారని ఆరోపించారు. నీటి సంఘాల ప్రతినిధులు, రైతులకు అన్యాయం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-09T00:08:36+05:30 IST