మద్యం మత్తులో ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తన

ABN , First Publish Date - 2021-12-11T03:14:12+05:30 IST

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు

మద్యం మత్తులో ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తన

సిద్దిపేట: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. జిల్లాలోని దుబ్బాక మండలం పద్మనాథునిపల్లి ప్రాథమిక పాఠశాలలో మద్యం మత్తులో ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. విద్యార్థులను చితకబాదాడు. అనంతరం విద్యార్థుల చెంపలపై ఉపాధ్యాయుడు అమ్మన సంజీవరెడ్డి గిచ్చాడు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎంఈవో ప్రభుదాస్‌ హామీ ఇచ్చారు. 



Updated Date - 2021-12-11T03:14:12+05:30 IST