పులిచింతలలో మరోసారి విద్యుదుత్పత్తి పెంచిన తెలంగాణ
ABN , First Publish Date - 2021-07-10T04:30:48+05:30 IST
పులిచింతల ప్రాజెక్టులో మరోసారి విద్యుదుత్పత్తిని తెలంగాణ పెంచింది. నాలుగు
అమరావతి: పులిచింతల ప్రాజెక్టులో మరోసారి విద్యుదుత్పత్తిని తెలంగాణ పెంచింది. నాలుగు యూనిట్ల ద్వారా తెలంగాణ జెన్కో విద్యుదుత్పిత్తి చేస్తున్నది. 60 మెగావాట్లకు పైగా విద్యుదుత్పిత్తి జరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. విద్యుదుత్పిత్తితో 14,250 క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది.