గోయల్‌తో తెలంగాణ మంత్రుల భేటీ

ABN , First Publish Date - 2021-11-24T01:22:48+05:30 IST

కేంద్రమంత్రి గోయల్‌తో తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌, గంగుల

గోయల్‌తో తెలంగాణ మంత్రుల  భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రి గోయల్‌తో తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌, గంగుల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి తెలంగాణ బృందం స్పష్టత కోరుతున్నది. యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో తేల్చాలని బృందం కోరింది. రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్రమంత్రికి తెలంగాణ మంత్రులు వివరిస్తున్నారు.  




Updated Date - 2021-11-24T01:22:48+05:30 IST