‘హుజురాబాద్‌లోనే దళితులు లేరు’

ABN , First Publish Date - 2021-08-02T01:00:17+05:30 IST

‘హుజురాబాద్‌లోనే దళితులు లేరు’

‘హుజురాబాద్‌లోనే దళితులు లేరు’

నల్గొండ: హాలియా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేపు సీఎం కేసీఆర్ ప్రగతి సమీక్ష సమావేశానికి వచ్చే ముందు గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజురాబాద్‌లోనే దళితులు లేరన్నారు. రాష్ట్రంలో దళితులందరికీ న్యాయం చేయాలన్నారు. రేపటి సీఎం కేసీఆర్ ప్రోగ్రాం‌ను అడ్ఢకుంటామని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-08-02T01:00:17+05:30 IST