పొంగిపొర్లుతున్న వాగులను పరిశీలించిన మంత్రి

ABN , First Publish Date - 2020-08-16T00:37:36+05:30 IST

పొంగిపొర్లుతున్న వాగులను పరిశీలించిన మంత్రి

పొంగిపొర్లుతున్న వాగులను పరిశీలించిన మంత్రి

మహబూబాబాద్‌:  వర్షాలు కారణంగా మహబూబాబాద్‌లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఏటిగడ్డ తండా వాగు, మున్నేరు వాగు, జవాన్లపల్లి పొంగి రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి. మంత్రి సత్యవతి రాథోడ్ ఆ వాగుల వద్దకు వెళ్లి వరద తీరును పర్యవేక్షించారు. వరద రోడ్ల మీదకు రావడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు అధికారుల ద్వారా సాయం అందించారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వాగులు, వంకల వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-08-16T00:37:36+05:30 IST