శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-11-27T23:44:45+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణికుడి దగ్గర 410 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని సూట్కేసు ఫ్రేమ్స్లో అమర్చి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులకు చిక్కాడు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణికుడి దగ్గర 410 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని సూట్కేసు ఫ్రేమ్స్లో అమర్చి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. బంగారం విలువ రూ. 20.30 లక్షలు ఉంటుందన్న కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.