విజయ డెయిరీ రైతులకు మంత్రి తలసాని శుభవార్త

ABN , First Publish Date - 2022-08-30T01:30:18+05:30 IST

విజయ డెయిరీ రైతులకు మంత్రి తలసాని శుభవార్త

విజయ డెయిరీ రైతులకు మంత్రి తలసాని శుభవార్త

హైదరాబాద్: విజయ డెయిరీ రైతులకు మంత్రి తలసాని శుభవార్త చెప్పారు. రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. గేదె పాల ధర రూ. 46.69 నుంచి రూ.49.40లకు పెంచనున్నట్లు తెలిపారు. ఆవు పాల ధర రూ.33.75 నుంచి రూ.38.75కి పెంచారు. సబ్సిడీపై పాడి గేదెలు, ఉచితంగా మందులు, వైద్య సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. 

Updated Date - 2022-08-30T01:30:18+05:30 IST