సీజేఐని సత్కరించిన తెలుగు భాషాభివృద్ధి సంఘం
ABN , First Publish Date - 2021-06-18T09:02:41+05:30 IST
తెలుగు భాషాభివృద్ధి సంఘం సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించి, జ్ఞాపికను అందించింది. హైదరాబాద్ రాజభవన్ దర్బార్ హాల్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్
తెలుగు భాషాభివృద్ధి సంఘం సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించి, జ్ఞాపికను అందించింది. హైదరాబాద్ రాజభవన్ దర్బార్ హాల్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్కే విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
- ఆంధ్రజ్యోతి, గుంటూరు.