తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేల నియామకం

ABN , First Publish Date - 2021-10-10T00:45:47+05:30 IST

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు నియామకమయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ..

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేల నియామకం

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు నియామకమయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్ర శర్మ నియామకయ్యారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులకు ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. మరో మందికి సీజేలుగా పదోన్నతి లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలను సుప్రీంకోర్టు కొలీజియం భర్తీ చేసింది. కొలీజియం విస్తృత సంప్రదింపుల తర్వాత న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. 


Updated Date - 2021-10-10T00:45:47+05:30 IST