తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2020-05-23T14:07:59+05:30 IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ విశ్వరూపం దాల్చుతున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ విశ్వరూపం దాల్చుతున్నాయి. భద్రాచలంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డ్ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో సైతం వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎండ వేడిమిని భరించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Updated Date - 2020-05-23T14:07:59+05:30 IST