వెల్లాల క్షేత్రంలో ఆలయాల మూసివేత

ABN , First Publish Date - 2021-05-08T05:36:03+05:30 IST

మండలంలోని వెల్లాల క్షేత్రంలోని ఆలయాలు శుక్రవారం నుంచి 13వ తేదీ వరకు మూసి వే స్తున్నట్లు ఆలయ ఈవో శోభారాణి తెలిపారు.

వెల్లాల క్షేత్రంలో ఆలయాల మూసివేత

చాగలమర్రి, మే 7: మండలంలోని వెల్లాల క్షేత్రంలోని ఆలయాలు శుక్రవారం నుంచి 13వ తేదీ వరకు మూసి వే స్తున్నట్లు ఆలయ ఈవో శోభారాణి తెలిపారు. భక్తులకు ఎలాంటి ప్రవే శం లేదన్నారు. సంజీవరాయ, చెన్నకేశవ, భీమలింగేశ్వరస్వామి ఆలయాల్లో స్వామి వారికి ఏకాంత సేవలు అర్చకులు నిర్వహిస్తారని ఈవో తెలిపారు.

Updated Date - 2021-05-08T05:36:03+05:30 IST