క్యాన్సర్‌ బాధితుడికి వైద్యం కోసం రూ.10 లక్షలు మంజూరు

ABN , First Publish Date - 2021-06-12T06:08:46+05:30 IST

క్యాన్సర్‌వ్యాధితో బాధపడుతున్న జిల్లాకు చె ందిన మేడబోయిన మణికంఠకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరైంది. హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరె డ్డి శుక్రవారం బాధిత కుటుంబానికి ఈమేరకు ఎల్‌వోసీని అందజేశారు.

క్యాన్సర్‌ బాధితుడికి వైద్యం కోసం రూ.10 లక్షలు మంజూరు
ఎల్‌వోసీని అందజేస్తున్న మంత్రి బాలినేని


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 11 : క్యాన్సర్‌వ్యాధితో బాధపడుతున్న జిల్లాకు చె ందిన మేడబోయిన మణికంఠకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరైంది. హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరె డ్డి శుక్రవారం బాధిత కుటుంబానికి ఈమేరకు ఎల్‌వోసీని అందజేశారు. బ సవతారకం క్యాన్సర్స్‌ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న మణికంఠకు వైద్యం చే యించుకునే స్తోమత లేకపోవడంతో మంత్రి బాలినేనిని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆర్థికసాయం కోసం ప్రతిపాదనలు పంపగా సీ ఎం జగన్మోహన్‌రెడ్డి పరిశీలించి వైద్యం కోసం రూ.10 లక్షలు మంజూరు చే శారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ బాధితుడు త్వరగా కో లుకోవాలని ఆకాంక్షించారు. 


Updated Date - 2021-06-12T06:08:46+05:30 IST