కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-08-13T15:01:33+05:30 IST

తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత

కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీటి సరఫరా విషయంలో రైతులు, ఎల్‌ఎల్‌సీ సిబ్బంది మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో డీపీ నెం.56 తూమును సిబ్బంది మూసివేశారు. ఎల్‌ఎల్‌సీ సిబ్బందిపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేస్తున్నారని రైతులు ఆరోపించారు.


Updated Date - 2020-08-13T15:01:33+05:30 IST