పార్వతీపురం ఐటీడీఏ దగ్గర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-10-27T21:51:24+05:30 IST
జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు
విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీడీఏ ఆఫీస్ గేట్ ఎదుట ఉద్యోగులు బైఠాయించారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసారు. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు.