టెన్త్, ఇంటర్ పరీక్షల వాయిదాపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-06-03T19:31:51+05:30 IST

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల వాయిదాపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఇప్పటికే..

టెన్త్, ఇంటర్ పరీక్షల వాయిదాపై హైకోర్టులో విచారణ

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల వాయిదాపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని ప్రభుత్వం తెలిపింది. జులైలో పరీక్ష నిర్వహణపై సమీక్ష జరుపుతామని ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షలకు 15 రోజుల ముందే సమాచారం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 30కి వాయిదా వేసింది.

Updated Date - 2021-06-03T19:31:51+05:30 IST